దళిత బంధు పథకానికి బ్రేక్‌ 

దళిత బంధు పథకానికి  బ్రేక్‌ 

కరీంనగర్‌:  ఉప ఎన్నిక క్రమంలో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో వెంటనే నిలిపివేయాలని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఓటర్లు ప్రలోభానికి లోనుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. ఉపఎన్నిక తర్వాత దళితబంధును యథావిథిగా కొనసాగించవచ్చని సూచించింది. దీంతో  హుజురాబాద్‌ లో దళిత బంధు పథకానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.