పాలమూరు, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లాకు కేంద్ర బలగాలు వచ్చినట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బలగాలను సాదరంగా ఆహ్వానించి ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం నిర్వహించాల్సిన విధులను వివరించారు. ప్రజల్లో నమ్మకం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ట్రైనీ ఐపీఎస్ చిత్తరంజన్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సురేశ్ కుమార్ పాల్గొన్నారు.
పాలమూరు జిల్లాకు చేరుకున్న కేంద్ర బలగాలు
- మహబూబ్ నగర్
- March 8, 2024
లేటెస్ట్
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి
- దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- MI vs KKR: ముంబై బౌలర్ల విజృంభణ.. కోల్కతా57 పరుగులకే 5 వికెట్లు
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- Janhvi Kapoor Chennai Home: జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..వాటికి మాత్రమే యాక్సెస్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు