CEC సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు

CEC సునీల్ అరోరాను కలిసిన చంద్రబాబు

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. చంద్రగిరిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ ఫిర్యాదులను మాత్రమే ఈసీ పరిగణలోకి తీసుకుంటుందని సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ చేస్తున్న ఫిర్యాదులను పట్టించుకోకుండా..వైసిపి చేస్తున్న ఫిర్యాదులను మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటున్నారని సునీల్ అరోరా దృష్టికి తీసుకెళ్లనున్న చంద్రబాబు