బాల సాహితీవేత్త వాసాల నరసయ్య కన్నుమూత

బాల సాహితీవేత్త వాసాల నరసయ్య కన్నుమూత

కరీంనగర్: బాల సాహితీవేత్త  వాసాల నరసయ్య(80) గత రాత్రి కరీంనగర్‌లో ఉన్న తన కుమారుని స్పగృహంలో కన్నుముశారు. ఈయన స్వస్థలం జగిత్యాల జిల్లా మెట్ పల్లి. చాలా కాలం పాటు పోస్టు మాస్టర్ గా పనిచేశారు నర్సయ్య. అయితే ప్రవృత్తి మాత్రం రచనలే. బాలసాహిత్య రంగంలో దశాబ్దాలుగా విశేష కృషి చేసి కేంద్ర సాహిత్య అకాడమి నుంచి బాల సాహిత్య అవార్డు కూడా అందుకున్నారు. వాసాల నరసయ్య మృతి సాహిత్యాభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

for more News..

ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చారు.. వాళ్లు మాత్రం పస్తులుంటున్నారు

ఇండియాలో బిట్​కాయిన్​ను డెవలప్ చేస్తాం

ఒలింపిక్స్‌‌కు మరో ముగ్గురు ఇండియన్ రేస్‌‌ వాకర్స్‌‌