ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగువారందరికీ గర్వకారణం

ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగువారందరికీ గర్వకారణం

ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ గాయకులు,నవయుగ వైతాళికులు భూపేన్ హాజారికాకు మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు తెలుగు తేజం దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్ కు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ఎన్టీఆర్ వందవ జన్మదినం దగ్గరపడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ కు ఈ గౌరవం దక్కితే అది తెలుగువారందరికీ దక్కే గౌరవమన్నారు.