హైదారబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంపై ఎవరు పడితే వాళ్లు మాట్లాడొద్దని మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్టీ, ప్రభుత్వంపై ఈటల ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని, తాను చెప్పిన వాళ్లు మాత్రమే స్పందించాలని సూచించారు. కేబినెట్లో పలు రాజకీయ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రస్తావించినట్టు సమాచారం. కేబినెట్ మీటింగ్ నుంచి ఆఫీసర్లు బయటికి వెళ్లగానే ఈటల రాజేందర్ విషయాన్ని ఎవరైన ప్రస్తావిస్తారా? అని మంత్రులు ఒకరి మొఖం మరొకరు చూసుకున్నట్టు తెలిసింది. ఇంతలోనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని.. ‘‘ఈటల రాజేందర్ విషయం గురించి ఏమనుకుంటున్నరు? ఆయనపై అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్న. ఎన్నో తప్పులు చేసినా ఇంతకాలం ఉపేక్షించిన. ఎవరు తప్పు చేసినా సహించ. ఎవరు పడితే వాళ్లు ఈటల మాటలకు కౌంటర్ ఇవ్వొద్దు. నేను చెప్పిన వాళ్లు మాత్రమే మాట్లాడాలి. హుజూరాబాద్ లో పార్టీ బలంగా ఉంది. అక్కడ కొందరికి బాధ్యతలు అప్పగించిన. ఈటల ఎవరెవరినో కలుస్తుండు. కలిసి ఏం చేస్తడు? ఆయనతో ఏం కాదు’’ అని అన్నట్టు తెలిసింది. అదే సమయంలో ఏ లీడర్ ఎటు పోతుండు? ఏ మంత్రి ఏం చేస్తుండు? అనే పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రస్తావించగానే కొందరు మంత్రుల మోహం పాలిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈటలపై నేను చెప్పినోళ్లే మాట్లాడాలి
- తెలంగాణం
- May 12, 2021
లేటెస్ట్
- యేవమ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మూడో చిత్రం ప్రారంభం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్
- కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు