జూన్ 2న ముస్లీంలకు కేసీఆర్ ఇఫ్తార్ విందు

జూన్ 2న  ముస్లీంలకు కేసీఆర్ ఇఫ్తార్ విందు

రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. జూన్ 2 న సాయంత్రం 7 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పలువురు నాయకులతో పాటు ముస్లీం ప్రముఖులు హాజరు కానున్నారు.