కాశీబుగ్గ, వెలుగు: వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన చెన్నూరి సోమయ్య అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్సం కోసం సీఎంఆర్ఎఫ్కు మంజూరు చేసుకున్నాడు. దీంతో ఆయనకు మంజూరైన రూ.2.50 లక్షల విలువైన చెక్కును ఎమ్మెల్యే కేఆర్నాగరాజు, డీసీసీ ప్రెసిడెంట్ మహ్మద్ ఆయూబ్ ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
