
మెదక్ టౌన్, టేక్మాల్, అల్లాదుర్గం, వెలుగు: టేక్మాల్ మండలంలోని ఎల్లంపల్లి తండాకు చెందిన విఠల్పత్తి చేనును ఆదివారం కలెక్టర్రాహుల్రాజ్పరిశీలించి నాగలి పట్టి దున్నారు. అనంతరం అల్లాదుర్గంలోని పీహెచ్ సీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. అల్లాదుర్గం ఎస్సీ హాస్టల్లో స్టూడెంట్స్కు నోట్బుక్స్ పంపిణీ చేశారు. కేజీబీవీ స్కూల్రిపేర్పనులను పరిశీలించారు. ఆయన వెంట వైద్య సిబ్బంది, హాస్టల్ నిర్వాహకులు, కేజీబీవీ సిబ్బంది ఉన్నారు.