ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా పూర్తికాని సిలబస్

ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా పూర్తికాని సిలబస్

రాష్ట్రంలో పరీక్షలు ముంచుకొస్తున్నాయి. SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇప్పటికీ సిలబస్ పూర్తికాలేదు. కరోనా ఎఫెక్ట్ తో  సిలబస్ తగ్గించినా..పరీక్ష పేపర్లు కుదించినా..ఇన్ టైమ్ లో సిలబస్ పూర్తి అయ్యే పరిస్థితుల్లేవన్న అనుమానం కలుగుతోంది. ఐతే సిలబస్ పూర్తైనట్టు విద్యాశాఖ అధికారులు షో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు కలెక్టర్లు..అటు ప్రభుత్వం..ఇదే రీతిలో వ్యవహరిస్తున్నట్టు టాక్. ఓవైపు ఎగ్జామ్స్ డేట్స్ దగ్గరకొస్తున్నాయి.. ఇంకోవైపు పూర్తికాని సిలబస్..నడుమ విద్యార్థులు, పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. స్టూడెంట్స్ ని పరీక్షలకు తయారు చేయడం టీచర్లకు కూడా పెద్ద చాలెంజ్ గా మారింది. 

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే