ఖమ్మం: డాక్టర్ నిర్లక్ష్యంతో పేషెంట్ చనిపోయిందంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ముందు ఆందోళన చేశారు మృతిరాలి కుటుంబ సభ్యులు. మరిపెడ మండలం మల్లమ్మ తండకు చెందిన గర్బిణి సునీత (24). కాన్పు కోసం ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరింది. నిన్న మధ్యాహ్నం 1గంటకు ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే రాత్రి సునీత చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. అయితే ఆపరేషన్ ఫెయిల్ కావడంతోనే సునీత చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆందోళన
- తెలంగాణం
- December 9, 2021
లేటెస్ట్
- గాంధీ కుటుంబం కాదు జహంగీర్ల కుటుంబం : ఎంపీ ధర్మపురి అర్వింద్
- ఏడాదికి వంద రోజులు పని కల్పిస్తాం : దనసరి సీతక్క
- రాజ్యాంగం పోతే.. రిజర్వేషన్లు కూడా పోతయ్ : కోదండ రామ్
- భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు
- మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి వడదెబ్బ
- కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాదే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- గెలిపిస్తే ప్రశ్నించే గొంతునవుతా.. : రాకేశ్రెడ్డి
- బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తది : కమలచంద్ర భంజ్ దేవ్
- ప్రతి గ్యారెంటీని తప్పక అమలు చేస్తాం : భట్టి విక్రమార్క
- చేవెళ్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ .. కొండా విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్ రెడ్డి మధ్య టఫ్ఫైట్
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు