చెన్నమనేని మళ్లీ హైకోర్టుకు వస్తే మాకు చెప్పండి

చెన్నమనేని మళ్లీ హైకోర్టుకు వస్తే మాకు చెప్పండి

పౌరసత్వం రద్దు విషయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తే తనకు సమాచారం ఇవ్వాలని  కెవియేట్ పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ హోంశాఖ  ఇచ్చిన ఉత్తర్వులతో హైకోర్టులో కెవియట్  దాఖలు చేశారు. తమకు తెలియకుండా ఎలాంటి ప్రక్రియను చేపట్టారదని పిటిషన్ లో తెలిపారు.