న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 41 వేల 806 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 9 లక్షల 87 వేల 880కి పెరిగింది. ఇక నిన్న కరోనా కారణంగా 581 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4 లక్షల 11 వేలు దాటింది. ఇక ఇప్పటివరకూ 3 కోట్ల ఒక లక్షల 43 వేల 850 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4 లక్షల 32 వేల 41 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకూ 39 కోట్ల 13 లక్షల 40 వేల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే 34 లక్షల 97 వేల 58 డోసులు పంపిణీ చేశామని స్పష్టం చేసింది.
కరోనా కేసులు పెరుగుతున్నయ్..
- దేశం
- July 15, 2021
లేటెస్ట్
- కవితపై ముమ్మాటికి కుట్రపూరితంగా కేసు పెట్టిన్రు : కేసీఆర్
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు
- చంద్రబాబు, లోకేష్ లపై ఎన్ని కేసులంటే.. ఇక్కడ కూడా అదే నంబర్...
- Pottel Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న పొట్టెల్ టీజర్..రస్టిక్ కంటెంట్తో ఇచ్చిపడేసింది
- MI vs PBKS: ముంబై బ్యాటర్ల బౌండరీల మోత.. పంజాబ్ ఎదుట భారీ లక్ష్యం
- కోటీశ్వరుడు చనిపోయాడు.. ఆ తర్వాత రష్యాలో ప్రత్యక్షం.. ఇదెలా సాధ్యం
- జగన్ పై దాడి కేసు: నెల్లూరు జైలుకు నిందితుడు..
- PAK vs NZ: భారీ వర్షం.. పాకిస్తాన్ vs న్యూజిలాండ్ మ్యాచ్ ఆలస్యం
- కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ కేసు:ఇద్దరు ఇండియన్లు అరెస్ట్
- పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ పెద్ద బోగస్ : బండి సంజయ్
Most Read News
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- నెరవేరనున్న దశాబ్దాల కల
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్
- IPL 2024: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఓపెన్.. బుక్ చేసుకోండి
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- హైదరాబాద్ లో వర్షం.. భారీ ఈదురుగాలులతో ఉరుములు
- షుగర్ లెవెల్ పెరగాలని కేజ్రీవాల్ మామిడిపండ్లు తింటుండు : ఈడీ
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్