జయశంకర్ భూపాలపల్లి జిల్లా: చిట్యాల మండలం నవాబుపేట గ్రామానికి చెందిన పాసిగంటి మణెమ్మ(65) కు కరోనా పాజిటివ్ వచ్చింది. మణెమ్మ ఆమె భర్త మల్లయ్య ముంబైలోని తమ కుమారుడి వద్దకు వెళ్లి తిరిగి ఈ నెల 14న స్వగ్రామానికి చేరుకున్నారు. వెంటనే వారిని అధికారులు హోంక్వారంటైన్లో ఉంచారు. ఈక్రమంలో వృద్ధ దంపతులిద్దరికి ఎంజీఎంలో పరీక్షలు నిర్వహించగా మల్లయ్యకు పాజిటివ్ వచ్చింది. అనంతరం మణెమ్మకు పరీక్షలు నిర్వహించగా శనివారం రాత్రి పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్రావు తెలిపారు. వారిద్దరినీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు తరలించినట్లు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వృద్ధురాలికి కరోనా పాజిటివ్
- తెలంగాణం
- May 25, 2020
లేటెస్ట్
- నాలుగు ఎంపీ స్థానాలకు 316 నామినేషన్లు
- ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదులు..స్పీకర్కు చేరేలా చూడండి
- మా వల్లే యాదాద్రి ప్లాంట్కు ఎన్జీటీ అనుమతులు: భట్టి విక్రమార్క
- ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ
- హైకోర్టును కూడా బీజేపీ కొన్నది: మమత బెనర్జీ
- నువ్వేనా.. నువ్వే నేనా .. సత్యభామ సినిమా నుంచి పస్ట్ లీరికల్ సాంగ్ రిలీజ్
- అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
- ఐపీఎల్ టికెట్లు బ్లాక్లో అమ్ముతున్రు
- సెకండ్ ఫేజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు
- డబుల్ బెడ్రూం ఇండ్లను అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్ భవేశ్మిశ్రా
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న