మోడీకి.. కేసీఆర్ ప్రేమ లేఖ

మోడీకి.. కేసీఆర్ ప్రేమ లేఖ

సీఎం కేసీఆర్ ఢిల్లీలో రైతులను కలిసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని.. ప్రధానిని కలవనున్నారని సమాచారం అందిందన్నారు. భారత్ బంద్ లో పాల్గొన్న మర్నాడే ప్రధాని మోడీకి.. కేసీఆర్ ప్రేమ లేఖ రాయాల్సిన అవసరం ఏంటన్నారు.