క్రైమ్

జల్సాలకు అలవాటు పడి కటకటాల్లోకి బైక్ దొంగలు 

హైదరాబాద్ : ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి సుమారు రూ.11లక్ష

Read More

ఏబీజీ షిప్ ​యార్డ్​ ఆస్తులు రూ. 2,747 కోట్ల అటాచ్​

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకులను మోసగించిన కేసులో ఏబీజీ షిప్ ​యార్డుకు చెందిన రూ. 2,747 కోట్ల ఆస్తులను ఎన్​ఫోర్స్​

Read More

డబ్బులివ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పెడతా

డబ్బులివ్వకపోతే సోషల్ మీడియాలో వీడియోలు పెడతా ఇన్ స్టాగ్రామ్‌‌లో యువకుడికి యువతి వేధింపులు పోలీసులను ఆశ్రయించిన బాధితుడు గచ్చిబౌ

Read More

హోం శాఖకు హైకోర్టు నోటీసులు

హోం శాఖకు హైకోర్టు ఆదేశం  హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో మిస్సింగ్‌‌ కేసుల వివరాలపై రిపోర్టు ఇవ్వాలని హోం శాఖను హైకోర్టు ఆదేశిం

Read More

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసులో అరెస్టైన 18 మందిని పటియాలా హౌస్ కోర్ట్ 4రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఈ కేసుకు సంబంధించి 11 రాష్ట్రాల్లోని 

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొనసాగుతున్న ఈడీ విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ లింకులపై మరోసారి ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ ముగ్గురిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వెన్నమ

Read More

ఇంజెక్షన్ మర్డర్ మిస్టరీ వీడింది

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్​ మర్డర్ ఇష్యూలో మిస్టరీ వీడింది. కీలక సూత్రధారులు, పాత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జి

Read More

లంచం తీసుకుంటూ బుక్కైన బుల్లెట్ బండి పెళ్లికొడుకు

పెళ్లి బరాత్లో బుల్లెట్ బండి సాంగ్తో పాపులర్ అయిన పెళ్లి కొడుకు మరోసారి వార్తల్లో కెక్కాడు. అప్పుడు పాటకు స్టెప్పులేసి పాపులర్ అయితే ఇప్పుడు లంచం తీ

Read More

ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు

పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపెట్టింది. పీఎఫ్ఐ సంస్థ పేరుతో అబ్దుల్ ఖాదర్ అండ్ టీమ్ ఉగ్రచర్యలకు కుట్ర చేశారని.. ఫిజికల్ టెస్

Read More

మెదక్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

మెదక్ జిల్లా : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ పెద్దతండాలో భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల వాళ్లు ఒకర

Read More

టీఆర్ఎస్ నేతపై పంజాగుట్ట పీఎస్​లో కంప్లయింట్

ఖైరతాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ బోరబండ డివిజన్ కో ఆర్డినేటర్  తనపై దాడి చేశాడంటూ ఓ మహిళ పంజాగుట్ట పీఎస్​లో కంప్లయింట్ చేసింది. బాధితురాలు

Read More

వరుస దొంగతనాలు.. ఇద్దరు అరెస్ట్

వికారాబాద్, వెలుగు: సిటీలో బైక్​లను చోరీ చేసి తాండూరులో అమ్ముతున్న ముగ్గురిని వికారాబాద్ జిల్లా యాలాల పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం తాండూరు డీఎస్పీ

Read More

ఒక్కో సర్టిఫికేట్​ కు రూ.50 వేల నుంచి లక్ష వసూలు 

ఫెయిలైన స్టూడెంట్లకు ఫేక్​ సర్టిఫికేట్లు ఒక్కో సర్టిఫికేట్​ కు రూ.50 వేల నుంచి లక్ష వసూలు  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఆరుగురు స్ట

Read More