క్రైమ్
పటియాల కోర్టుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్తో
Read Moreమన్నెగూడ కిడ్నాప్ కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేయనున్న పోలీసులు
రంగారెడ్డి జిల్లా శివారులోని మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితురాలి స్టేట్ మెంట్
Read Moreనల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 65వ జాతీయ రహదారి తాటికల్ ఫ్లై ఓవర్ నుండి సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న క్రమంలో వెనకవైపు నుంచి వస్తున్న
Read Moreయువతి కిడ్నాప్ కేసులో 32 మంది నిందితులకు రిమాండ్ విధింపు
డెంటల్ స్టూడెంట్ కిడ్నాప్ కేసులో 32 మంది నిందితులను ఇబ్రహీంపట్నం కోర్టు మేజిస్ట్రేట్ ముందు ఆదిభట్ల పోలీసులు హాజరుపరిచారు. పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్ట
Read Moreరౌడీషీటర్ల కేసుల విచారణకు స్పెషల్ బెంచ్
హైదరాబాద్, వెలుగు: రౌడీషీటర్లపై సీపీ సీవీ ఆనంద్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. తనకున్న అడిషనల్ డిస్ట్రిక్ట్&z
Read Moreనవీన్తో పరిచయమే..పెళ్లి జరగలేదు:బాధిత యువతి
కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్ తో తనకు పెళ్లి జరగలేదని రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి క్లారిటీ ఇచ్చింది. తన పట్ల ఘోరంగా ట్రీట్ చేశాడని..నవీన్ అంటే
Read Moreనవీన్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం : సీఐ నరేందర్
రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో 36 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. అందులో 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో నిం
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్యాసింజర్ వద్ద కోటి 38 లక్షలు విలువ చేసే 2 కిలోల బంగారాన్
Read Moreనవీన్ రెడ్డి అండ్ గ్యాంగ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
మన్నెగూడలో యువతి కిడ్నాప్ కు సంబంధించి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. యువతి తండ్ర దామోదర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్
Read Moreకిడ్నాపైన ఆరుగంటల్లోగా అమ్మాయిని కాపాడాం : సుధీర్ బాబు
మన్నెగూడ కిడ్నాప్ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. కిడ్నాప్ అయిన ఆరు గంటల్లోగా బాధిత అమ్మాయిని రెస
Read Moreఆదిభట్లలో కిడ్నాప్ కు గురైన యువతి సేఫ్
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి కిడ్నాప్ కేసులో పురోగతి కనిపించింది. తాను క్షేమంగానే ఉన్నానంటూ తమ తండ్రికి కిడ్నాప్ కు గురైన యు
Read Moreలారీని ఢీ కొట్టిన ఇన్నోవా.. ముగ్గురికి గాయాలు
నల్గొండ జిల్లాలో 65 వ జాతీయ రహదారిపై ఇనుపాముల గ్రామం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులోని మ
Read Moreముగిసిన రామచంద్ర భారతి, నందకుమార్ల పోలీసుల విచారణ
హైదరాబాద్ : మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్ల పోలీసుల విచారణ ముగిసింది. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తరలించారు. 
Read More












