క్రైమ్
యువతి హత్య కేసును చేధించిన పరిగి పోలీసులు
ఈ నెల 5న వికారాబాద్ జిల్లా రంగంపల్లి వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయిన గుర్తు తెలియని యువతి హత్య కేసును పరిగి పోలీసులు చేధించారు. చనిపోయిన యువతి గుల
Read Moreభార్యపై గొడవపడి 21 రోజుల పసికందును చంపాడు
భార్యతో గొడవపడి ఓ వ్యక్తి తన 21 రోజుల కుమార్తెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీ నగరం ద్వారకలోని బిందాపూర్ లో జరిగింది. తన భర్త ముఖేష్(26) ఈ హత్య చేసి
Read MorePUBG ఆడొద్దన్నందుకు తండ్రినే చంపేశాడు
పబ్జీ గేమ్ కి బానిసై, తల్లిదండ్రులు మందలించడం వల్ల చాలా మంది యువత తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కర్ణాటకలోని బెళగావిలో మాత్రం ఓ యువకుడు పబ్జీ ఆడొద్
Read Moreఫుట్ పాత్ పై ఉన్న బాక్స్ తెరవగానే పేలింది
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ లో ఓ బాక్స్ పేలుడు కలకలం రేపుతోంది. పిల్లర్ నెంబర్ 279 ఫుట్ పాత్ మీద అనుమానంగా ఉన్న బాక్స్ ను తెరిచేందుకు ఓ వ్యక్తి(
Read Moreవినాయక మండపాల దగ్గర చోరీలు.. సీసీ కెమెరాకి చిక్కిన ఆకతాయిలు
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వినాయక మండపాల వద్ద ఆకతాయిలు రెచ్చిపోతున్నారు.. అర్ధరాత్రిళ్ళు నిర్మానుష్యంగా ఉన్న చిన్న చిన్న కాలనీలు, ఎవరూ నిద్రించని మం
Read Moreవినాయక నిమజ్జనంలో అపశృతి.. ముగ్గురు యువకులు మృతి
కృష్ణాజిల్లా : వినాయకుడి నిమజ్జనంలో అపశృతి జరిగింది. విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సమయంలో ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన కృష
Read Moreఫేస్ బుక్ పరిచయం.. మోసపోయిన వ్యాపారి
హైదరాబాద్ లో ఓ వ్యాపారికి ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఓ అమ్మాయి ప్రేమ అంటూ మాయమాటలు చెప్పి నమ్మించి లక్షలు కాజేసింది. చివరకు ఆ వ్యాపారి సైబర్ క్రైమ్ పో
Read Moreవేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య
పడుకున్న భర్తను చంపేసింది అతని భార్య. ఈ ఘటన ఉక్రేయిన్ లోని ఒబరివ్ జరిగింది. 49ఏళ్ల అలెగ్జాండర్ పడుకుని ఉండగా.. అతని భార్య మరియా.. అలెగ్జాండర్ గొంతు ప
Read Moreటిప్పర్ లారీ బీభత్సం.. RTC బస్సుకు తప్పిన పెనుప్రమాదం
కరీంనగర్ జిల్లా: గంగాధర మండలం కురిక్యాల దగ్గర టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కంకర లోడ్ తో వస్తున
Read Moreఘోరం : ఓ అమ్మాయి.. ఇద్దరు స్నేహితులు… హత్య
హైదరాబాద్ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ ఏరియాలో ఆగస్ట్ 28న జరిగిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మర్డర్ మిస్టరీని మాదాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసు వివరాలను మాదా
Read Moreకూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి
గుజరాత్ లోని అహ్మదాబాద్ పట్టణంలో విషాద సంఘటన జరిగింది. నగరంలోని అమ్రావాడి ఏరియాలో ఓ మూడంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Read Moreబాణాసంచా కర్మాగారంలో పేలుడు.. 13 మంది మృతి
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా.. 30 మందికి తీవ్ర గ
Read Moreచేతబడి చేస్తున్నాడని.. చంపి అంగన్ వాడి కేంద్రంలో పాతిపెట్టారు
చేతబడి, మాయ మంత్రాలు చేస్తున్నాడన్న కారణంతో జార్ఖండ్ లో ఓ వ్యక్తిని అమానుషంగా కొట్టి చంపారు. రాష్ట్రంలోని లోహర్ దగా జిల్లా జాల్జామేద్రా గ్రామంలో ఈ దా
Read More












