అబుదాబి: ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా మంగళవారం ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసింది.
హైదరాబాద్ ప్లేయర్స్ లో.. బెయిర్ స్టో(53), వార్నర్(45), విలియమ్సన్(41), మనీష్ పాండే(3), సమద్(12), అభిషేక్ శర్మ(1) రన్స్ చేశారు.
ఢిల్లీ బౌలర్స్ లో..అమిత్ మిశ్రా, రబడ చెరో 2 వికెట్లు తీశారు.
A short run in the last ball. We finish with 162/4 at the end of first innings.#DCvSRH #OrangeArmy #KeepRising
— SunRisers Hyderabad (@SunRisers) September 29, 2020