ప్రతి స్కూల్​లో ఉన్నతి ప్రోగ్రామ్​ నిర్వహించాలి : శ్రీనివాస్​రెడ్డి

ప్రతి స్కూల్​లో ఉన్నతి ప్రోగ్రామ్​ నిర్వహించాలి : శ్రీనివాస్​రెడ్డి

చేర్యాల, వెలుగు: ప్రతీ స్కూల్​లో ఎఫ్ఎల్ఎన్​ ఉన్నతి ప్రోగ్రాం నిర్వహించాలని డీఈవో శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ముస్త్యాల మోడల్​స్కూల్​లో చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాలను కలిపి డివిజనల్​లెవెల్ హై స్కూల్​హెచ్ఎంలతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు.

డీఈవో మాట్లాడుతూ..​ ఫేస్​రికగ్నైజ్​సిస్టం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా స్టూడెంట్స్​అటెండెన్స్​తీసుకోవాలని సూచించారు. టెన్త్​రిజల్ట్స్​లో సిద్దిపేట జిల్లాను స్టేట్​లో టాప్​లో నిలబెట్టాలన్నారు. మీటింగ్​లో ఎంఈవో నర్సింహారెడ్డి, హెచ్ఎమ్​లు కిష్టయ్య, మీనాంజనేయులు, ఐలయ్య, చంద్రశేఖర్,​ కరుణాకర్​రెడ్డి, బల్ల శ్రీనివాస్, రాకేశ్​రెడ్డి పాల్గొన్నారు.