కేంద్రం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అంతేకాదు మే 31 వరకు రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ భక్తులకు ప్రవేశం లేదని… అన్ని ఆలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి తాము ఇదే విధానం పాటిస్తున్నామని, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే ఆర్జిత సేవల కోసం ఆన్ లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని…దీనికి సంబంధించి భక్తులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అన్ని దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు వెల్లంపల్లి.
ఏపీలో మే31 వరకు ఆలయాల్లోకి భక్తులకు అనుమతి లేదు
- ఆంధ్రప్రదేశ్
- May 18, 2020
లేటెస్ట్
- రంజీ ట్రోఫీ రెండు దశల్లో!.. టాస్ లేకుండా సీకే నాయుడు ట్రోఫీ
- హిమాచల్లో బీజేపీ ఫోర్, సిక్స్ కొడతది : అనురాగ్ ఠాకూర్
- ప్లేఆఫ్స్కు కేకేఆర్..18 రన్స్తో ముంబైపై గ్రాండ్ విక్టరీ
- బీజేపీ గెలిస్తే ఈ పాటికే కేసీఆర్ను జైలులో వేసేవాళ్లం: బండి సంజయ్
- పోలింగ్కు రెడీ..లోక్ సభ ఎన్నికల నిర్వాహణకు పకడ్బందీగా ఏర్పాట్లు
- ముగిసిన ప్రచారం..ఊరూవాడ నిశ్శబ్దం
- అమన్కు పారిస్ బెర్త్
- ప్రజలను కాంగ్రెస్ భయపెడుతోంది: మోదీ
- పదేండ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు
- కాంగ్రెస్ ప్రచారానికి అన్నీ తానై.. హోరెత్తించిన రేవంత్
Most Read News
- వారి యవ్వనానికి.... రావి ఆకులే కీలకం
- సన్రైజర్స్ పొమ్మంది.. ఇంగ్లాండ్ రమ్మంది: 5 వికెట్లతో చెలరేగిన SRH మాజీ పేసర్
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు దూరం
- తెలంగాణలో రెండంకెల సీట్లు ..ఎవరికీ రావా?
- UPI చెల్లింపులు చేస్తున్నారా?..పెద్ద ముప్పే ఉందట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- స్టాక్ మార్కెట్లో మహాసంక్షోభం.. వార్నింగ్ బెల్ మోగింది..
- పార్టీలు బంద్ చెయ్.. బాగుపడతావ్: భారత క్రికెటర్కు పాక్ మాజీ దిగ్గజం సలహా
- బాదం పప్పును పొట్టుతో సహా తింటే ప్రమాదమా..ఏమవుతుందో తెలుసా?
- IPL: వంద దాటిన సెంచరీలు.. ఐపీఎల్లో శతకాలు బాదిన ఆటగాళ్లు వీరే
- Ravi Teja, Amar Deep: రవితేజ ది గ్రేట్.. షోలో మాటిచ్చాడు..నిలబెట్టుకున్నాడు