జిల్లాల వారీగా కరోనా పేషెంట్ల వివరాలివే

జిల్లాల వారీగా కరోనా పేషెంట్ల వివరాలివే

మొత్తం 27 మంది..

ఒకరు కోలుకుని డిశ్చార్జ్

ఇద్దరు తప్ప అంతా విదేశాలకు వెళ్లొచ్చినవారే..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా వైరస్​ పాజిటివ్​గా గుర్తించిన పేషెంట్ల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. వారు ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ దేశం నుంచి వచ్చారన్నది తెలియజేసింది. ఆదివారం రాత్రి వరకు రాష్ట్రంలో మొత్తంగా 27 మందికి పాజిటివ్​గా గుర్తించగా.. మొదటి పేషెంట్​ఒక్కరు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మిగతా వారు గాంధీ, చెస్ట్​ ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ పొందుతున్నారు. మొత్తం 27 మందిలో పది మంది ఇండోనేషియా పౌరులే. మిగతా వారిలోనూ ఇద్దరు తప్ప అంతా విదేశాలకు వెళ్లి వచ్చినవారే.

For More News..

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

జనతా కర్ఫ్యూ దేశమంతా సక్సెస్

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం