హైదరాబాద్, వెలుగు: తమ మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రైతుబంధు కన్నా.. ధాన్యానికి మద్దతు ధర పెంచడంతో రైతులకు ఎక్కువ లబ్ధి జరుగుతుందన్నారు. వరి మద్దతు ధర రూ. 3,100 పెంచడంతో ఎకరాకు రూ.45 వేల లబ్ధి జరుగుతుందన్నారు. శుక్రవారం ఆయన సోమాజిగూడలో బీజేపీ మీడియా సెంటర్లో మాట్లాడుతూ, కేంద్ర ఎరువుల సబ్సిడీతో పాటు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధితో రైతుకు అదనపు లాభమన్నారు.
కనీస మద్దతు ధరతో రైతులకు లబ్ధి: ఎంపీ లక్ష్మణ్
- హైదరాబాద్
- November 25, 2023
లేటెస్ట్
- కోటక్ బ్యాంక్ లాభం రూ. 4,133 కోట్లు
- బీజేపీకి ఓటేస్తే గోదాట్లో ఏసినట్టే! : కేసీఆర్
- కాంగ్రెస్లో నయా జోష్.. మండుటెండలో జన జాతర సక్సెస్
- రోహిత్ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు
- అదానీ, అంబానీ కోసమే మోదీ.. ఏటా 3 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసం చేసిండు: వివేక్ వెంకటస్వామి
- ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్రెడ్డి
- నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్ సభలు
- లోక్సభ ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం
- మరో రోహిత్ వేముల అయితనన్న భయంతోనే.. ఊరెళ్లి వ్యవసాయం చేస్కుంటున్న! : వేల్పుల సుంకన్న
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు