తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కరీంనగర్ కి 45 కిలోమీటర్ల దూరంలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై 4.0గా నమోదయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూప్రకంపనలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.
మరిన్ని వార్తల కోసం
రాష్ట్రం కోసం పోరాడినోళ్లంతా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు
ట్రెక్కింగ్లో విషాదం.. 11 మంది మృతి