జడ్పీలు, ఎంపీపీల అపాయింటెడ్ డేలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జులై 4న ఎంపీపీలు, జులై 5 నుంచి జిల్లా పరిషత్ లు మనుగడలోకి రాబోతున్నాయి. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్ జారీ చేశారు. మొదటి సమావేశాలూ అవే తేదీల్లో ఉంటాయని అందులో పేర్కొన్నారు. ఆయా తేదీల నుంచి ఐదేళ్ల పాటు సభ్యులు పదవిలో ఉంటారు. పదవీ కాలం పూర్తి కాని ఖమ్మం, కొత్త గూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల జడ్పీ అపాయింటెడ్ డేను ఆగస్టు 7న ఈసీ ఫిక్స్ చేసింది. ఫిక్స్ చేశారు. ఆగస్టు 6న ఖమ్మం, కొత్త గూడెం జిల్లాల్లోని అన్ని ఎంపీపీలు, ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, మహబూబాబాద్ జిల్లాలో ని గార్ల బయ్యారం, నాగర్కర్నూలు, జడ్చర్ల ఎంపీపీల సమావేశం జరగనుంది.
జులై 4న ఎంపీపీలు.. 5న జడ్పీలు
- తెలంగాణం
- June 20, 2019
లేటెస్ట్
- రూ. 3.44 లక్షల నగదు పట్టివేత
- రూ.10 లక్షల విలువైన సిగరెట్లు చోరీ
- రోజుకో వివాదంలో కరీంనగర్ డీఈవో
- జులై 14 రేవంత్కు డెడ్లైన్ : అర్వింద్
- నేడు సిరిసిల్ల, జగిత్యాలకు సీఎం రాక
- కాంగోలో విజృంభిస్తున్న Mpox .. జనవరి నుంచి 330 మంది మృతి
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- కాక స్ఫూర్తి తోనే రాజకీయాల్లోకి వచ్చా : గడ్డం వంశీకృష్ణ
- పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలుస్తడు
- వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి : దుద్దిళ్ల శ్రీధర్బాబు
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం