పొలిటికల్ యాడ్స్ పై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం

పొలిటికల్ యాడ్స్ పై ఎలక్షన్ కమిషన్  కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీలకు షాక్..రాజకీయ ప్రకటనలకు ఈసీ ఫుల్ స్టాప్ పెట్టింది. మీడియాలో రాజకీయ ప్రకటనలకు అనుమతులను రద్దు చేసింది. మీడియాలో యాడ్స్ వేయవద్దని ఆయా సంస్థలను ఈసీ కోరింది. MCMC(మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ) నిబంధనలను ఉల్లంఘించి, వాటిని ప్రసారం చేస్తున్న కారణంగానే రాజకీయ ప్రకటనలకు ఆమోదం రద్దు చేస్తున్నట్లు తెలిపింది.