జమ్మూకశ్మీర్ కుప్వారాలో ఎన్ కౌంటర్

జమ్మూకశ్మీర్ కుప్వారాలో ఎన్ కౌంటర్

జమ్ము కశ్మీర్ కుప్వారాలోని చక్తారాస్ కంది ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు భద్రతాబలగాలు. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థకు చెందిన దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఎల్ ఈటీ ఉగ్రవాదులను హతమార్చారు. చనిపోయిన వారిలో ఒకర్ని పాకిస్థానీ ఉగ్రవాది తుఫైల్ గా గుర్తించారు. కుప్వారా ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్.