గురుకుల 5వ తరగతి ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల

గురుకుల 5వ తరగతి ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల

హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సొసైటీలకు సంబంధించిన ఫలితాలను రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పులు ఈ శ్వర్ రిలీజ్ చేశారు. నాలుగు సొసైటీలకు కలిపి మొత్తం 48,440 సీట్లుండగా... 1,47,924 విద్యార్థులు అప్లై చేసుుకున్నారు.  అందులో 1,38,000 మంది పరీక్షకు హాజరయ్యారు.  మే 8వ ఎగ్జామ్ నిర్వహించారు. ఫలితాల కోసం https://tgcet.cgg.gov.in/ అనే వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. దేశంలో ఎక్కడాలేని విధంగా గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు, క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు.