ఎక్సైజ్ ఆఫీసర్లకు రివార్డులు

ఎక్సైజ్ ఆఫీసర్లకు రివార్డులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: డ్యూటీలో ప్రతిభ కనబరిచిన ఎక్సైజ్​ఆఫీసర్లకు ఎక్సైజ్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం రివార్డులు అందజేశారు. ఆబ్కారీ భవన్ లో డైరెక్టర్ చాంబర్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎక్సైజ్​సీఐ జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఎంపీఆర్ చంద్రశేఖర్ టీమ్‌‌‌‌‌‌‌‌, ప్రదీప్‌‌‌‌‌‌‌‌రావు టీమ్‌‌‌‌‌‌‌‌, స్మీత సౌజన్య టీమ్‌‌‌‌‌‌‌‌కు రివార్డులు  అందజేశారు.  జాయింట్ కమిషనర్ అంజన్‌‌‌‌‌‌‌‌రావు, డిప్యూటీ కమిషనర్ ప్రణవి పాల్గొన్నారు.