రైతు బంధు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలంటూ ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు డెడ్ బాడీతో ధర్నా చేశారు రైతు కుటుంబసభ్యులు. పల్లిపాడు రైతు నంద్యాల వీరభద్రయ్యకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమి ఎకరం 26 గుంటలు ఉంది. దీనికి సంబంధించి వీరభద్రయ్యకు రైతుబంధు పాసుపుస్తకం కూడా వచ్చింది. అయితే రెవెన్యూ అధికారులు NSP భూమి కలిసిందని పాసుపుస్తకాలను హోల్డ్ లో పెట్టారు. దీనిపై కలెక్టుకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరభద్రయ్య చనిపోయాడు. దీంతో వీరభద్రయ్యకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేసి ఇన్సూరెన్స్ ను ఇప్పించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు కుటుంబ సభ్యులు, బంధువులు. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
బీమా కోసం తహసీల్దార్ ఆఫీస్ ముందు డెడ్ బాడీతో ధర్నా
- తెలంగాణం
- March 3, 2021
లేటెస్ట్
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
- ఫోన్ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Tillu Square Box Office: ఐపీఎల్ నడుస్తున్న ఏంపర్లేదు..టిల్లూ స్క్వేర్కు రూ.100 కోట్లు పక్కా: ప్రొడ్యూసర్ నాగ వంశీ
- RCB vs KKR: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?