రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా.. అధికారులు తమ భూములను ఆన్ లైన్ చేయడం లేదని విసిగిపోయిన రైతులు వారిని గదిలో నిర్బంధించి నిరసన తెలిపారు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఆన్సాన్ పల్లిలో జరిగింది. బుధవారం గ్రామంలో జరిగే రెవిన్యూ సదస్సుకు హాజరైన తహశీల్దార్ సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ నగునూరి శ్రీనివాస్, నలుగురు వీఆర్వోలను గ్రామస్థులు గదిలో నిర్బంధించారు. డబ్బులు ఇస్తే కానీ వీఆర్వోలు భూములను ఆన్లైన్ చేయడం లేదని, భూములు ఆన్ లైన్ చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా ఇప్పటివరకు సగం భూములను కూడా ఆన్ లైన్ చేయకపోవడంతో నిరసనగా రెవిన్యూ ఆఫీసర్లను సుమారు గంట పాటు బంధించారు. విషయం తెలుసుకున్న కొయ్యూరు ఎస్సై నరేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు సర్ధి చెప్పారు. ఎస్సై హామీతో గ్రామస్తులు రెవెన్యూ ఆఫీసర్లను విడుదల చేశారు.
రెవిన్యూ అధికారులను నిర్బంధించిన రైతులు
- తెలంగాణం
- July 24, 2019
లేటెస్ట్
- కృష్ణమ్మ మూవీ మే 10న విడుదల
- ఎల్లారెడ్డిగూడ పరిధిలో .. సాఫ్ట్ వేర్ కోర్సుల ఫ్యాకల్టీ దారుణ హత్య
- అబద్ధపు హామీలతో ప్రజలందరినీ.. కాంగ్రెస్ మోసం చేస్తున్నది: కేటీఆర్
- బాస్కెట్బాల్ చాంప్ పుష్పన్ అకాడమీ
- ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజ్యాంగ విఘాతకుడు: ఆకునూరి మురళి
- ఇవాళ్టి నుంచి ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు
- థగ్ లైఫ్ మూవీ నుండి శింబు పాత్ర పరిచయం
- అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ: కిషన్రెడ్డి
- ఏఎస్వోలకు సూపరింటెండెంట్ పే స్కేల్ కల్పించాలి
- గూగుల్ వాలెట్ వచ్చేసింది
Most Read News
- బేగంపేట నాలాలో కొట్టుకొచ్చిన డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం