సంచలనం సృష్టించిన దిశ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం తరపున లా సెక్రటరీ సంతోష్ రెడ్డి లేఖ రాయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. దీంతో మహబూబ్ నగర్ కోర్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో మహబూబ్ నగర్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు తర్వాత నిందితులను విచారించి త్వరగా శిక్షపడేలా చేయనున్నారు.
దిశ కేసు.. మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు
- తెలంగాణం
- December 4, 2019
లేటెస్ట్
- ముంబైలో గాలి దుమారం..14కు చేరిన మృతుల సంఖ్య
- కాశీలో మోదీ నామినేషన్..వరుసగా మూడోసారి ఇక్కడి నుంచే లోక్ సభ బరిలో ప్రధాని
- మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు
- ముంబైలో గాలి వాన బీభత్సం
- మోడీ నామినేషన్ | రాహుల్ మ్యారేజ్ | లోక్ సభ ఎన్నికలు | మాధవి లత PS అసదుద్దీన్ | V6 టిన్మార్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్