వరంగల్ హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కల గుట్ట వద్ద ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న తండ్రీ కొడుకులు మృతి చెందారు. మృతులను అంబేద్కర్ నగర్ కు చెందిన సంజీవ్ అతని కుమారుడు రూపేష్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. తండ్రి, కొడుకు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
బైక్ ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు..తండ్రీ కొడుకులు దుర్మరణం
- తెలంగాణం
- November 24, 2020
లేటెస్ట్
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది