కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్పోరేషన్ పరిధిలో ఎవరైనా చనిపోతే.. కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు మేయర్ రవీందర్ సింగ్. “అంతిమ యాత్ర-ఆఖరి సఫర్” పేరుతో జూన్ 15 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. కార్పొరేషన్ తరపున అంతిమ యాత్ర కోసం వాహనంతోపాటు దహన సంస్కారాలకు అవసరమైన సామాగ్రి, 50 మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు మేయర్ రవీందర్ సింగ్. దేశంలోనే మొదటిసారిగా ఇలాంటి పథకాన్ని చేపడుతున్నామన్నారు.
రూపాయికే అంత్యక్రియలు: కరీంనగర్ మేయర్ నిర్ణయం
- తెలంగాణం
- May 20, 2019
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మారుస్తామంటుంది : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- ఎవ్వరికీ భయపడను..ఢిల్లీ ఐనా, గుజరాతైనా బండకేసి కొట్టుడే: సీఎం రేవంత్ రెడ్డి
- మేనిఫెస్టోలో మోడీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని బీజేపీ చెప్పింది.. సీఎం జగన్
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- SRH: ఐపీఎల్ చిచ్చు.. టాలీవుడ్ హీరోయిన్ను ట్రోల్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్
- నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరూ కదలించలేరు: మోదీ
- PushpaPushpa: సెన్సేషనల్ పుష్ప సాంగ్ వచ్చేది రేపే..ఊగిపోవడానికి సిద్ధం కండి ఐకాన్స్
- ఫేక్ షేక్!! సోషల్ మీడియాలో జోరుగా డీప్ ఫేక్స్
- జగన్.. శివుడు మూడో కన్ను తెరిస్తే భస్మమై పోతావు.. పవన్ కళ్యాణ్
Most Read News
- ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి
- IPL 2024: చోకర్స్ ఆఫ్ ఐపిఎల్ 2024: సన్రైజర్స్ ఫ్రాంచైజీని దూషించిన మాజీ దిగ్గజం
- తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు..దారి మళ్లింపు
- కరెంట్ పోయింది.. డీఈ సస్పెండెడ్
- హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్.. రూల్స్ పాటించని ఫేమస్ రెస్టారెంట్లు,హోటళ్లు
- వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల
- పిచ్చి పీక్స్కు చేరింది.. భార్యతో రొమాంటిక్ సాంగ్... సోషల్మీడియాలో అప్ లోడ్
- నిజం చెప్పారు : మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి..
- టీ20 వరల్డ్ కప్ ఎంపికపై నేడు సెలెక్టర్ల భేటీ
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్