వందే భార‌త్ రైలులో మంట‌లు.. త‌ప్పిన ఘోర ప్ర‌మాదం

వందే భార‌త్ రైలులో మంట‌లు.. త‌ప్పిన ఘోర ప్ర‌మాదం

మధ్యప్రదేశ్  కుర్వాయి కేథోరా  రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే  ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

 

#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
 

ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని ఇండియన్ రైల్వే ప్రకటించింది. బ్యాటరీ పెట్టెలో మాత్రమే మంటలు వచ్చాయని  తెలిపింది. అధికారులు అన్ని పరిశీలించిన తర్వాత  రైలు పంపిస్తామని  వెల్లడించింది.

ALSO READ :బార్డర్​ దాటుతున్న ఇసుక.. కాంట్రాక్టర్, ఆఫీసర్ల కుమ్మక్కు