ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి వల్ల రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తికి ఇప్పటికే కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇదే భూపాలపల్లి జిల్లాలో మొదటి కేసు. అయితే ఇప్పుడు ఆయన కూతురు అమ్రీన్ (20)కి కూడా కరోనా సోకినట్లు తేలింది. దీంతో జిల్లాలో మొట్టమొదటి కాంటాక్ట్ పాజిటివ్ కేసు కూడా నమోదైనట్లు జిల్లా వైద్య అధికారి గోపాల్ రావు తెలిపారు. మొత్తంగా భూపాలపల్లి జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.
మర్కజ్ వెళ్లొచ్చిన తండ్రి నుంచి కూతురుకి సోకిన కరోనా
- తెలంగాణం
- April 8, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: చాడ వెంకట్ రెడ్డి
- KKR vs PBKS : నేడు కోల్కతాతో పంజాబ్ మ్యాచ్.. ధావన్ దూరం!
- బీఆర్ఎస్ లో హరీశ్ ఉద్యోగి మాత్రమే.. ఆయన మాటలు ఆ పార్టీలోనే చెల్లవు : మంత్రి కొమటిరెడ్డి
- NTR Serious on Photographer: ఫోటోగ్రాఫర్పై సీరియస్ అయిన ఎన్టీఆర్.. వీడియో వైరల్
- హరీశ్ సవాల్ ను స్వీకరిస్తున్నా..పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా: సీఎం రేవంత్
- మీకు తెలుసా: ఇంతకీ బల్బ్ కనిపెట్టిందెవరు..? ఎడిసన్ కంటే ముందే 17 రకాల బల్బ్లు
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- Summer Special : పిల్లలు ఆడుతం అంటే.. ఆడనియ్యాలె.. స్మార్ట్ ఫోన్లకు దూరం పెట్టండి..!
- PVR INOX: PVR ఐనాక్స్ షాకింగ్ డెసిషన్.. థియేటర్స్లో ఇకనుండి అవి కనిపించవట!
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..