ఇంకా కోమాలోనే ప్రణబ్..వెంటిలేటర్ పై చికిత్స

ఇంకా కోమాలోనే ప్రణబ్..వెంటిలేటర్ పై చికిత్స

కరోనా బారిన పడ్డ మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసింది. ప్రణబ్ ఇంకా కోమాలోనే ఉన్నారని తెలిపారు. అతని ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇంకా వెంటిలేటర్ పైనే కొనసాగుతున్నారన్నారు. ఆగస్టు 10న కరోనా పాజిటివ్  రావడంతో ప్రణబ్ అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.