నాగ్పూర్: వాళ్లు ముగ్గురూ చదివింది పదో తరగతే.. కానీ, ఏకంగా ఓ ఫేక్ ఐటీ కంపెనీనే స్టార్ట్ చేశారు. కంపెనీ కాంటాక్ట్ వివరాలను గూగుల్లో లిస్ట్ చేశారు. ఫోన్ పే యాప్లో సమస్యతో కాల్ చేసిన ఓ యువకుడి ఖాతాలో నుంచి రూ.5 లక్షలు కాజేశారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. మహారాష్ట్రకు చెందిన అతుల్ ఇంద్రపాటి సింగ్ (32), నీరజ్ శామ్ కుమార్ చౌబే (26), వికాస్ మేఘ్ లాల్ సా(23).. సమర్థ్ ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఇటీవలే కంపెనీ పెట్టారు. దాని కాంటాక్ట్ వివరాలను గూగుల్లో లిస్ట్ చేశారు. ఈ క్రమంలో నాగ్పూర్కు చెందిన అతుల్ యూకే ఫోన్ పే యాప్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. దీంతో అతను గూగుల్లో వెతకగా.. సమర్థ్ ఐటీ సొల్యూషన్స్ కాంటాక్ట్ వివరాలు కనిపించాయి. ఆ కంపెనీకి అతుల్ ఫోన్ చేసి తన సమస్య గురించి చెప్పాడు. అవతలి వ్యక్తులు వీడియో కాల్ చేయాలని చెప్పడంతో అతుల్ అలాగే చేశాడు. ఇంతలోనే సైబర్ కేటుగాళ్లు అతుల్ ఫోన్ సెట్టింగ్స్ మార్చారు. రాత్రికల్లా సమస్య తీరిపోతుందని, యాప్ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. అయితే, రెండు రోజుల వ్యవధిలో అతుల్ బ్యాంకు ఖాతాలోంచి మూడు దఫాలుగా రూ.4.5 లక్షలు బదిలీ అయ్యాయి. దీంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఆదివారం ఆ ముగ్గురు మోసగాళ్లను ముంబైలో అరెస్టు చేశారు.
ఫేక్ ఐటీ కంపెనీతో మహారాష్ట్రలో మోసం
- దేశం
- July 1, 2024
మరిన్ని వార్తలు
-
Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన
-
Indias Diverse Talent: AI భవిష్యత్కు ఇండియన్ టాలెంట్ చాలా కీలకం..మెటా చీఫ్ సైంటిస్ట్
-
ఇన్స్టా రీల్స్ పిచ్చి.. 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయిన యువతి
-
అవాక్కయ్యారా.. ఇది నిజం: మన ఇంట్లో పని చేసే వంటవాడికి.. వాడి ఇంట్లో వంట మనిషి
లేటెస్ట్
- పేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన
- ఈడీకు మరో కంప్లైంట్.. ఐఏఎస్ అమోయ్ కుమార్కు బిగుస్తోన్న ఉచ్చు
- 100 యూట్యూబ్ ఛానెళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి
- David Warner: వార్నర్పై 'కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేత
- Jio: జియో నుంచి దీపావళి గిఫ్ట్.. నిజంగానే పండగ చేస్కోండి..!
- Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన
- హైదరాబాద్ నగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
- 20వేల మందితో విజయ్ పొలిటికల్ పార్టీ భారీ బహిరంగ సభ..
- క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ధ్యాన్ చంద్ అవార్డు నిలిపివేత
- హైడ్రా ఐరన్ అమ్ముకోలే: బిల్డర్ ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
Most Read News
- Good News :తగ్గిన బంగారం ధరలు
- IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు
- పత్తి ధర పెంచాల్సిందే.. ఆదిలాబాద్ మార్కెట్ లో రైతుల ఆందోళన
- Team India: ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! భారత యువ క్రికెటర్కు తల్లి సలహా
- ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 2 డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..
- డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల జాతర.. వెంటనే అప్లై చేసుకోండి
- ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్
- బీఆర్ఎస్ లీడర్లకు బిగుసుకుంటున్న.. పాలమూరు ల్యాండ్ స్కామ్
- పత్తి అమ్మాలంటే కర్నాటక వెళ్లాల్సిందే!....పక్క రాష్ట్రంలో పత్తి అమ్ముకోలేక రైతుల తిప్పలు