దుద్దిళ్ల శ్రీను బాబును కలిసిన గడ్డం వంశీకృష్ణ

దుద్దిళ్ల శ్రీను బాబును కలిసిన గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబును గురువారం కాంగ్రెస్​ యువనేత గడ్డం వంశీకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు.

కాంగ్రెస్​ యువనేత, పెద్దపల్లి పార్లమెంటు నాయకులు గడ్డం వంశీకృష్ణ సీనియర్​ కాంగ్రెస్​ నాయకులు మల్లికార్జున్​తో కలిసి, మంథనిలోని శ్రీనుబాబు నివాసంలో కలిసి బొకే ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు.