హైదరాబాద్లోని పబ్లిక్ టాయిలెట్స్పై దృష్టి ఎందుకు పెట్టలేదని రెండు రోజుల క్రితం నిర్వహించిన రివ్యూలో జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్లపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం తెల్లవారుజాము నుంచే వరస ఫీల్డ్ విజిట్లు చేస్తూ.. అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే పలు సర్కిల్స్లోని టాయిలెట్స్ను కమిషనర్ లోకేష్ కుమార్ ఇన్ప్పెక్షన్ చేశారు. ఖైరతాబాద్ జోన్లో టాయిలెట్స్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని ఇప్పటికే పలుసార్లు జోనల్ కమిషనర్ ప్రావీణ్యపై మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చార్మినార్ జోన్లో టాయిలెట్స్ చాలా చోట్ల డ్యామేజ్ అయ్యి ఉన్నాయని కమిషనర్ గమనించారు.
పబ్లిక్ టాయిలెట్స్.. ఫీల్డ్ విజిట్ చేస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్
- హైదరాబాద్
- April 8, 2021
లేటెస్ట్
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..
- బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి