
Gold Price Today: గతవారం భారీగానే పెరుగుదలను నమోదు చేసిన పసిడి ధరలు ఈవారం దిగొస్తున్నాయి. వారం ప్రారంభంలోనే గోల్డ్ రేటు తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు తమ శుభకార్యాలకు వీకెండ్ కంటే వారం ప్రారంభం సరైనదిగా భావిస్తున్నారు. దీంతో షాపింగ్ చేయటానికి ముందుగా వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ ధరలను తప్పక పరిశీలించటం ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4వేలు తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 950, ముంబైలో రూ.8వేల 950, దిల్లీలో రూ.8వేల 965, కలకత్తాలో రూ.8వేల 950, బెంగళూరులో రూ.8వేల 950, కేరళలో రూ.8వేల 950, వడోదరలో రూ.8వేల 955, అహ్మదాబాదులో రూ.8వేల 955, జైపూరులో రూ.8వేల 965, లక్నోలో రూ.8వేల 965, మంగళూరులో రూ.8వేల 950, నాశిక్ లో రూ.8వేల 953, అయోధ్యలో రూ.8వేల 965, బళ్లారిలో రూ.8వేల 950, గురుగ్రాములో రూ.8వేల 965, నోయిడాలో రూ.8వేల 965 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4వేల 400 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 764, ముంబైలో రూ.9వేల 764, దిల్లీలో రూ.9వేల 779, కలకత్తాలో రూ.9వేల 764, బెంగళూరులో రూ.9వేల 764, కేరళలో రూ.9వేల 764, వడోదరలో రూ.9వేల 769, అహ్మదాబాదులో రూ.9వేల 769, జైపూరులో రూ.9వేల 779, లక్నోలో రూ.9వేల 779, మంగళూరులో రూ.9వేల 764, నాశిక్ లో రూ.9వేల 747, అయోధ్యలో రూ.9వేల 779, బళ్లారిలో రూ.9వేల 764, గురుగ్రాములో రూ.9వేల 779, నోయిడాలో రూ.9వేల 779గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.89వేల 500 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 640గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 11వేల వద్ద ఉంది.