Gold Rate: యుద్ధం స్టార్ట్స్, తగ్గిన బంగారం ధర.. హైదరాబాదులో తాజా రేట్లివే..

Gold Rate: యుద్ధం స్టార్ట్స్, తగ్గిన బంగారం ధర.. హైదరాబాదులో తాజా రేట్లివే..

Gold Price Today: ఈవారం అమెరికా కూడా ఇరాన్ యుద్ధంలో తలదూర్చటం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు పెంచేస్తోంది. ఈ క్రమంలో బంగారం ధరలు పెరుగుతాయనే భయాలు కొనసాగుతుండగా.. నేడు స్వల్పంగా తగ్గటం చిన్న ఉపశమనాన్ని కలిగించింది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకునే వ్యక్తులు ముందుగా ధరలను పరిశీలించటం ముఖ్యం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు అత్యల్పంగా రూ.500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.9వేల 230, ముంబైలో రూ.9వేల 230, దిల్లీలో రూ.9వేల 245, కలకత్తాలో రూ.9వేల 230, బెంగళూరులో రూ.9వేల 230, కేరళలో రూ.9వేల 230, వడోదరలో రూ.9వేల 235, జైపూరులో రూ.9వేల 245, మంగళూరులో రూ.9వేల 230, నాశిక్ లో రూ.9వేల 233, మైసూరులో రూ.9వేల 230, అయోధ్యలో రూ.9వేల 245, బళ్లారిలో రూ.9వేల 230, గురుగ్రాములో రూ.9వేల 245, నోయిడాలో రూ.9వేల 245 వద్ద ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.600 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 069, ముంబైలో రూ.10వేల 069, దిల్లీలో రూ.10వేల 084, కలకత్తాలో రూ.10వేల 069, బెంగళూరులో రూ.10వేల 069, కేరళలో రూ.10వేల 069, వడోదరలో రూ.10వేల 074, జైపూరులో రూ.10వేల 084, మంగళూరులో రూ.10వేల 069, నాశిక్ లో రూ.10వేల 072, మైసూరులో రూ.10వేల 069, అయోధ్యలో రూ.10వేల 084, బళ్లారిలో రూ.10వేల 069, గురుగ్రాములో రూ.10వేల 084, నోయిడాలో రూ.10వేల 084 గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 300 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 690గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.