Gold Rate: నేడు గోల్డ్ షాపింగ్ చేసేవాళ్లకు పెద్ద షాక్..!!

Gold Rate: నేడు గోల్డ్ షాపింగ్ చేసేవాళ్లకు పెద్ద షాక్..!!

Gold Price Today: ఈవారంలో దాదాపు మూడు సార్లు బంగారం ధరలు భారీ తగ్గింపును నమోదు చేశాయి. అయితే నిన్న రేట్ల పతనంతో చాలా మంది వారాంతంలో షాపింగ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇవాళ మళ్లీ బంగారం రేట్లు అమాంతం పెరగటం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కి గురిచేస్తోంది. షాపింగ్ చేసే ముందు అసలు పసిడి ఎంత పెరిగింతో తప్పక తెలుసుకోవటం ముఖ్యం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.11వేల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 720, ముంబైలో రూ.8వేల 720, దిల్లీలో రూ.8వేల 735, కలకత్తాలో రూ.8వేల 720, బెంగళూరులో రూ.8వేల 720, కేరళలో రూ.8వేల 720, వడోదరలో రూ.8వేల 725, అహ్మదాబాదులో రూ.8వేల 725, జైపూరులో రూ.8వేల 624, నాశిక్ లో రూ.8వేల 725, అయోధ్యలో రూ.8వేల 735, బళ్లారిలో రూ.8వేల 720, గురుగ్రాములో రూ.8వేల 735, నోయిడాలో రూ.8వేల 735గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.12వేల భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 513, ముంబైలో రూ.9వేల 513, దిల్లీలో రూ.9వేల 528, కలకత్తాలో రూ.9వేల 513, బెంగళూరులో రూ.9వేల 513, కేరళలో రూ.9వేల 513, వడోదరలో రూ.9వేల 518, అహ్మదాబాదులో రూ.9వేల 518, జైపూరులో రూ.9వేల 407, నాశిక్ లో రూ.9వేల 518, అయోధ్యలో రూ.9వేల 528, బళ్లారిలో రూ.9వేల 513, గురుగ్రాములో రూ.9వేల 528, నోయిడాలో రూ.9వేల 528 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 720 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర రూ.9వేల 513గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 8వేల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.