Gold Rate: పసిడి ప్రియులకు గోల్డ్ స్ట్రోక్.. నేడు భారీగా పెరిగిన ధర, హైదరాబాదులో ఇలా..

Gold Rate: పసిడి ప్రియులకు గోల్డ్ స్ట్రోక్.. నేడు భారీగా పెరిగిన ధర, హైదరాబాదులో ఇలా..

Gold Price Today: వరుసగా మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు తిరిగి పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న ఆందోళలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ భౌగోళిక పరిస్థితులు బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాల ధరలను భారీగా ప్రభావితం చేస్తోంది. ఈ క్రమంలో నేడు పెరిగిన రిటైల్ ధరలను తెలుగు ప్రజలు షాపింగ్ ముందు గమనించాలి. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.7వేల 500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 020, ముంబైలో రూ.9వేల 020, దిల్లీలో రూ.9వేల 035, కలకత్తాలో రూ.9వేల 020, బెంగళూరులో రూ.9వేల 020, కేరళలో రూ.9వేల 020, పూణేలో రూ.9వేల 020, వడోదరలో రూ.9వేల 025, జైపూరులో రూ.9వేల 035, లక్నోలో రూ.9వేల 035, మంగళూరులో రూ.9వేల 020, నాశిక్ లో రూ.9వేల 023, అయోధ్యలో రూ.9వేల 035, బళ్లారిలో రూ.9వేల 020, గురుగ్రాములో రూ.9వేల 035, నోయిడాలో రూ.9వేల 035గా కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.8వేల 200 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 840, ముంబైలో రూ.9వేల 840, దిల్లీలో రూ.9వేల 855, కలకత్తాలో రూ.9వేల 840, బెంగళూరులో రూ.9వేల 840, కేరళలో రూ.9వేల 840, పూణేలో రూ.9వేల 840, వడోదరలో రూ.9వేల 845, జైపూరులో రూ.9వేల 855, లక్నోలో రూ.9వేల 855, మంగళూరులో రూ.9వేల 840, నాశిక్ లో రూ.9వేల 843, అయోధ్యలో రూ.9వేల 855, బళ్లారిలో రూ.9వేల 840, గురుగ్రాములో రూ.9వేల 855, నోయిడాలో రూ.9వేల 855 వద్ద ఉన్నాయి.   

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.90వేల 200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.98వేల 400గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 19వేల వద్ద ఉంది.