హైదరాబాద్: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు. 2020-21 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ సిలబస్ లో 30 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇదే విషయంపై గురువారం రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మాట్లాడుతూ.. కరోనా క్రమంలో ఆన్ లైన్ క్లాసులు ఆలస్యంగా మొదలుకావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. CBSE ఏ సిలబస్ అయితే తగ్గించిందో తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా అదే సిలబస్ తగ్గిస్తామని చెప్పారు. అలాగే ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాయని వారిని కూడా పాస్ చేస్తామని తెలిపారు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్. దీంతో ఇంటర్ స్టూడెంట్స్ కు కరోనా పుణ్యమా అని డబుల్ ధమాకా వచ్చినట్లయ్యింది.
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
- తెలంగాణం
- September 18, 2020
లేటెస్ట్
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్