
Gold Price Today: నిన్న ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు నేడు తగ్గి సామాన్యులకు ఊరటను కలిగిస్తున్నాయి. జపాన్, అమెరికా మార్కెట్లలో బాండ్ ఈల్డ్స్ తగ్గుదలతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బులియన్ మార్కెట్లో అలజడులు తగ్గి రిటైల్ మార్కెట్లలో రేట్ల పతనం కొనసాగుతోంది. నేడు షాపింగ్ చేసేవారు ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ధరలను పరిశీలించాల్సిందే...
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.4వేలు భారీ తగ్గింపు నమోదైంది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 895, ముంబైలో రూ.8వేల 895, దిల్లీలో రూ.8వేల 910, కలకత్తాలో రూ.8వేల 895, బెంగళూరులో రూ.8వేల 895, కేరళలో రూ.8వేల 895, వడోదరలో రూ.8వేల 900, అహ్మదాబాదులో రూ.8వేల 900, జైపూరులో రూ.8వేల 910, లక్నోలో రూ.8వేల 910, మంగళూరులో రూ.8వేల 895, నాశిక్ లో రూ.8వేల 898, అయోధ్యలో రూ.8వేల 910, బళ్లారిలో రూ.8వేల 895, గురుగ్రాములో రూ.8వేల 910, నోయిడాలో రూ.8వేల 910 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4వేల 400 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 704, ముంబైలో రూ.9వేల 704, దిల్లీలో రూ.9వేల 719, కలకత్తాలో రూ.9వేల 704, బెంగళూరులో రూ.9వేల 704, కేరళలో రూ.9వేల 704, వడోదరలో రూ.9వేల 709, అహ్మదాబాదులో రూ.9వేల 709, జైపూరులో రూ.9వేల 719, లక్నోలో రూ.9వేల 719, మంగళూరులో రూ.9వేల 704, నాశిక్ లో రూ.9వేల 707, అయోధ్యలో రూ.9వేల 719, బళ్లారిలో రూ.9వేల 704, గురుగ్రాములో రూ.9వేల 719, నోయిడాలో రూ.9వేల 719గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.88వేల 950 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.97వేల 040గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 10వేల 900 వద్ద ఉంది.