కరోనా సంక్షోభంలో గూగుల్ భారత్ కు రూ.113 కోట్ల భారీ సాయం ప్రకటించింది. ముఖ్యంగా 80 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ వర్కర్ల సంఖ్యను పెంచేందుకు, ఆరోగ్య సౌకర్యాల కోసం ఈ నిధులు ఉపయోగించనుంది. ఇందులో భాగంగానే గివ్ ఇండియా, పాత్ సంస్థలకు ఈ నిధులు ఇవ్వనుంది. ఈ రెండు సంస్థలు దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగానే గివ్ ఇండియాకు రూ.90 కోట్లు, పాత్ సంస్థకురూ.18.5 కోట్లు ఇవ్వనుంది. 15 రాష్ట్రాల్లో 1.80 లక్షల ఆశావర్కర్లకు, 40 వేల ఎన్ఎంలకు శిక్షణ కోసం ఆర్మన్ సంస్థకు రూ.3.6 కోట్లు ప్రకటించింది. అలాగే 20 వేల మంది ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్ల ప్రత్యేక శిక్షణ చేపడుతున్న అపోలో మెడ్ స్కిల్స్ కు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.
భారత్ కు గూగుల్ రూ.113 కోట్ల భారీ విరాళం
- బిజినెస్
- June 17, 2021
లేటెస్ట్
- యేవమ్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
- చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలపై ఆధారాలు ఇవ్వండి
- ఎస్ కే ఎస్ క్రియేషన్స్ బ్యానర్లో మూడో చిత్రం ప్రారంభం
- బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం.. ఇద్దరు అరెస్ట్
- కొత్తపేట ఫ్రూట్ మార్కెట్లో టాస్క్ఫోర్స్ దాడులు
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు