సంగారెడ్డి (హత్నూర), వెలుగు: మండలంలోని కాసాల ( దౌల్తాబాద్ )12వ వార్డులో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, కలశ సమర్జనం కార్యక్రమాలు నిర్వహించగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం అమ్మవారికి బోనాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింలు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ వెంకటమ్మ, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బక్క రవి, ప్రభాకర్, సందీప్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, సురేశ్ గౌడ్, చెప్యాల నరసింహారెడ్డి, కొండ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సత్యనారాయణ యాదవ్ పాల్గొన్నారు.
వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన
- మెదక్
- April 29, 2024
లేటెస్ట్
- మోదీ మళ్లీ ప్రధాని అయితే..దేశంలో ఎన్నికలే ఉండవు
- ముంబైలో గాలి వాన బీభత్సం
- మోడీ నామినేషన్ | రాహుల్ మ్యారేజ్ | లోక్ సభ ఎన్నికలు | మాధవి లత PS అసదుద్దీన్ | V6 టిన్మార్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్