సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కోవిడ్ నిబంధనలు ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని..ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అసెంబ్లీ ఎంట్రెన్స్ లో ఆటోమేటిక్ ధర్మల్ స్క్రీనింగ్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
see more news
దేశంలో 24 గంటల్లో 60,975 కరోనా కేసులు
మీఊర్లో ఎయిర్ పొల్యూషన్ ఎంతుందో తెలుసా?
రాష్ట్రంలో మరో 2,579 కరోనా పాజిటివ్ కేసులు
వరుసగా నాలుగో రోజూ దిగిన బంగారం రేట్లు