లక్నో: హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై విపక్షాలు చేస్తున్న నిరసనల మీద ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయని యోగి ఆరోపించారు. కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇప్పటికీ కొందరు సమాజాన్ని కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన విభజించాలని యత్నిస్తున్నారు. వారికి అభివృద్ధి కనిపించడం లేదు. అందుకే వాళ్లు కొత్త కుట్రలను పన్నుతున్నారు. ఓ వ్యక్తి మృతిపై రాజకీయాలు చేస్తున్న వారిని అందరూ గుర్తించాలి’ అని యోగి పేర్కొన్నారు. హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను యూపీలోని విపక్ష పార్టీలు కలిసిన నేపథ్యంలో యోగి పైవ్యాఖ్యలు చేశారు.
యూపీలో విపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయి
- దేశం
- October 7, 2020
లేటెస్ట్
- అలంపూర్లో భక్తుల సందడి
- పిల్లలు లేకపోతే నష్టలేంటి?
- ఉత్తరాఖండ్ లో కార్చిచ్చు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ రంగంలోకి
- కారును ఢీ కొట్టిన లారీ..హెడ్ కానిస్టేబుల్ మృతి
- బస్వాపూర్లో 25 తులాల బంగారం పట్టివేత
- ఇన్స్పిరేషన్ : హింగ్ కింగ్ ఎల్.జి.
- కాంగ్రెస్లో చేరికలు
- బేబీ లైట్ అంటే తెలియక...
- Kalki 2898 AD: కల్కి సినిమాకు కష్టకాలమే.. కంగారుపడుతున్న ఫ్యాన్స్
- డింక్ అంటే ఏంటి?.. ఎన్ని రకాలు?
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!